మదనపల్లి: అధిక ఛార్జీల వసూలుపై రవాణాశాఖ తనిఖీలు

0
118

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని రవాణాశాఖ గుర్తించింది. దీనిపై అన్నమయ్య జిల్లాలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు, విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి మదనపల్లె అమ్మచెరువు మిట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె–విజయవాడ రూట్‌లో నడిచే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై అధికారులు కేసు నమోదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రతి...
By Benguluri Madhubabu 2026-02-17 05:44:28 0 196
Andhra Pradesh
గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక   * గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు...
By Rajini Kumari 2026-01-02 12:39:06 0 155
Andhra Pradesh
హాస్పిటల్ కి ఐఎస్ఓ సర్టిఫికెట్ : కర్నూలు
కర్నూలు : కర్నూలులోని మెడికెవరు హాస్పిటల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్...
By Hari Krishna 2025-12-25 07:59:38 0 160
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com