పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మెరిసిన ఆణిముత్యాలు (Z

0
99

పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించింది. హర్షిత 584, లక్ష్మీ అఖిల 580 మార్కులతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మొత్తం 35 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని ప్రధానోపాధ్యాయురాలు రుద్రాణి తెలిపారు. 115 మంది పరీక్ష రాయగా, 91 మంది ఉత్తీర్ణులయ్యారు, మొత్తం 80% ఉత్తీర్ణత శాతం నమోదైంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల...
చీరాల: ఇతర పార్టీలు బీసీలను కరివేపాకుల మాదిరి తీసేస్తే వారిని తులసి దళాలుగా మార్చిన ఘనత టిడిపి...
By Gadiyapudi Narendra 2026-01-23 16:11:35 0 232
Andhra Pradesh
పుంగనూరు: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారి పల్లిలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-01-22 13:26:01 0 176
Jharkhand
Jharkhand Agricultural Growth and Farmer Support Plans
Jharkhand is advancing agricultural development through a range of farmer support initiatives...
By Fathima Safa 2026-06-24 09:37:23 0 99
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పవన్ కుమార్...
By Kothuru Murali 2026-01-25 11:43:18 0 166
Andhra Pradesh
బాబోయ్ ఏనుగులు గుంపు మళ్లీ వచ్చేసింది
మన్యం జిల్లా రైతులు ప్రజలను గడగడలాడించిన ఏనుగులు గుంపు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు...
By Boiena Rajesh 2026-07-17 05:59:50 0 46
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com