మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ

0
59

రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను తక్షణమే ఉపసంహరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం మదనపల్లి సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీవో పత్రాలను భోగిమంటల్లో దగ్ధం చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ, పీపీపీ విధానం వల్ల పేదలకు వైద్య విద్య, వైద్యం దూరమవుతుందని విమర్శించారు. ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం
*విజయవాడ నగరపాలక సంస్థ* *19-01-2026*     *ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలి*...
By Rajini Kumari 2026-01-19 11:15:35 0 53
Andhra Pradesh
శివాజీ అనసూయ లో ఎవరిని సమర్థిస్తారు?హీరోయిన్ల డ్రెస్సులు పై శివాజీ కామెంట్స్
శివాజీ, అనసూయలో ఎవరిని సమర్ధిస్తారు ? హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ వ్యాఖ్యలు  దానికి...
By Rajini Kumari 2025-12-24 10:43:59 0 94
Bharat Aawaz
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...
By Bharat Aawaz 2025-08-16 06:47:43 0 630
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com