వ్యక్తి పై దా డి

1
732

విశాఖ పట్నం ఏవియన్ కాలేజీ పరిధి .రెల్లి వీధి లో జరిగిన సంఘటన .వివరాలకు వెళితే స్థానిక నివాసం ఉంటున్న శ్రీరాములు కు మా రు డు ధ న రా ​​జు .ని త్యా వసర వస్తువుల కోసం మంగళ వారం రాత్రి 8 గంటల సమ యం లో. కీర ణ షాపు వెళ్ళు తూ వుంటే మ ర్గ మ ధ్య ము లో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు . అతి గా మద్యం సేవించి మద్యం మత్తులో ధన రాజు పై దాడి చేసి పారిపోయారు. ధనరాజుకు ముఖాముఖిపై తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక కే. జి .ఆసుపత్రి లో చికిత్స చేయించు కొంటూ న్నా న నీ ఎవ్వరైనా నన్ను ఆదు కోవా లని. నాకు దిక్కు ఎవ్వరూ లేరని  బాధి తు డు  కన్నీ టీ పర్వo తం అయ్యాడు 

Search
Categories
Read More
Andhra Pradesh
అటెన్షన్ ఆదాయం మాయలో గీత దాటి పోతున్న ఇన్ఫ్లుయెన్సెర్
అటెన్షన్ ఆదాయం మాయలో గీత దాటిపోతున్న ఇన్‌ఫ్లూయన్సర్స్‌   సోషల్ మీడియా ప్రభావం...
By Rajini Kumari 2025-12-31 10:28:14 0 115
Andhra Pradesh
100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను...
By Hari Krishna 2025-12-14 14:03:45 0 169
Kerala
Kerala to Produce Local Snakebite Antivenom on World Snake Day
At a World Snake Day event, Kerala’s Forest Minister A. K. Saseendran announced a plan to...
By Bharat Aawaz 2025-07-17 08:36:02 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com