దటీజ్ పవన్ కళ్యాణ్.. 15 రోజుల్లోనే వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు..
Posted 2026-01-13 06:26:34
0
209
తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి అలాగే స్పందించారు. ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్.. వడ్డేశ్వరం యానాదుల కాలనీకి చెందినవారితో ముచ్చటించారు. ఈ సమయంలోనే కాలనీకి విద్యుత్ సదుపాయం లేదన్న విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి 15 రోజుల్లో ఆ కాలనీకి కరెంట్ సౌకర్యం కల్పించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
CM Vijay Orders Crackdown on Heinous Crimes
In a high-level review meeting held today, Tamil Nadu Chief Minister C. Joseph Vijay issued a...
మదనపల్లె రైల్వే స్టేషన్లో మహిళకు తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్లో శనివారం ఓ మహిళ మెట్లపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది....
గ్యాస్ సిలిండర్ కొరత వేల దళారుల దోపిడీ
తాడిపత్రి రూరల్ పరిధి లో నీ వెంకటం పల్లె గ్రామ సమీపంలో ఉన్న కంకర ఫ్యాక్టరీ నందు అక్రమంగా ...
అల్వాల్ అంజనాపురి కాలనీలో భారీ చోరీ.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్
అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిమ్మప్ప తెలిపిన...
Could Missing ISO Certification Hurt Your Business growth
ISO certification demonstrates that a business follows recognized quality, safety, or management...