మదనపల్లె రైల్వే స్టేషన్లో మహిళకు తీవ్ర గాయాలు.
Posted 2026-02-14 12:47:08
0
23
మదనపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్లో శనివారం ఓ మహిళ మెట్లపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది. సిటిఎం పెద్దపల్లికి చెందిన 65 ఏళ్ల రెడ్డమ్మ, రైల్వే స్టేషన్ లోపల ఎత్తైన మెట్లు ఎక్కి, ట్రాక్ దాటి అవతలి వైపు దిగుతుండగా కాలుజారి కిందపడింది. వెంటనే ఆమెను చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా ఆస్పత్రి అవుట్పోస్ట్ పోలీసులు వివరాలు సేకరించారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
గంపలగూడెం రహదారులకు మహర్దశ
*ప్రచురణార్థం* *14-01-2026*
*గ్రామాల ముఖచిత్రం మార్చుతున్న పల్లెపండుగ 2.0.*...
విజయవాడ గొల్లపూడి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, తేదీ: 14.01.2026*
*• గొల్లపూడిలో అంగరంగ వైభవంగా...
పుంగనూరు: పుంగనూరు భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారికి గుణపాఠం తప్పదు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి...
డిసెంబర్ 31 తో పథకం ముగింపు !!
కర్నూలు: డిసెంబర్ 31తో 'SPREE' పథకం ముగింపునమోదు కాని సంస్థలు, కార్మికులను సామాజిక భద్రత...
YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం.
YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
28-01-2026 Wed 08:42 | Andhra
YS...