దోర్నాల పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమలకు యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు ప్రారంభించారు ప్రారంభాలు చేశారు ఈ సందర్భంగా ఈ క్రింద తెలిపిన కార్యక్రమంలో పాల్గొన్నారు

0
179

దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు. ఈ సందర్బంగా ఈ కింద తెలిపిన కార్యక్రమాలలో పాల్గొన్నారు....

 

1. బొమ్మలాపురం నుండి దోర్నాల బి.టి రోడ్డు మంజూరు : 3.90 లక్షలు (PR)

 

2. బొమ్మలాపురం నుండి దేవలూడు వరకు తారురోడ్డు మంజూరు : 3.25 లక్షలు (ITDA)

 

3. జడ్.పి. నిధుల నుండి 3 మంచినీటి బోర్లు మంజూరు : 15,00,000/-

 

4. వీరభద్రస్వామి కాలనికి జల్ జీవన్ మిషన్ క్రింద ఇంటింటి కొలాయిలు మంజూరు : 15,00,000/-

 

5. గండి వీరభద్రస్వామి గుడి నుండి పడమటపల్లె వరకు యస్ సి పాలెం మంచినీటి పైప్ లైన్ మంజూరు : 11,50,000/-

 

6. బోయలపల్లె వెంకయ్య ఇంటి నుండి లింగయ్య డొంక వరకు సిమెంటు రోడ్డు మంజూరు : 10,00,000/-

 

7. గండి వీరభద్రస్వామి గుడి నుండి వెన్నా పాపిరెడ్డి చెరువు కాలువ 'రిపేర్ F.D.R. నిధులు మంజూరు : 16,00,000/-

 

8. వీధి లైట్లు ఎరిక్షన్ బాబు గారి సొంత నిధులతో మంజూరు : 2,00,000/-

 

9. గండి చెరువు కాలువ మరమ్మతులు మంజూరు: 5,00,000/-

 

10. గండి చెరువు F.D.R. నిధులు మంజూరు : 7,00,000*

 

దీంతో పెద్ద బొమ్మలాపురం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి గ్రామ ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఎరిక్షన్ బాబు గారికి ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-15 05:46:28 0 62
Andhra Pradesh
రెండు రోజులు పాటు జరగనున్న బిజెపి సమ్మేళనం ముస్తాబైన విజయవాడ
విజయవాడ వేదికగా చారిత్రక స్మృతులు *రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి విజయవాడ...
By Rajini Kumari 2026-01-22 12:31:36 0 99
Andhra Pradesh
మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది రవి నాయుడు
తిరుపతి    రవినాయుడు, శాప్ చైర్మన్    మెడికల్ కళాశాలలపై వైసిపి అనవసర...
By Rajini Kumari 2025-12-20 12:26:04 0 92
Andhra Pradesh
మదనపల్లెలో శాంతిభద్రతలకు విఘాతం 50 మందిపై కేసులు.
మదనపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలపై 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ...
By Pagadala Venkateswar 2026-02-19 06:26:06 0 24
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com