శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ.|

0
125

హైదరాబాద్ : రెండేళ్లకు ఒక్కసారి అత్యంత వైభవంగా జరిగే తెలంగాణ కుంభమేళా.  

ఈనెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగే శ్రీ సమ్మక్క- సారలమ్మ మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ ను రేవంత్ రెడ్డి  ఈ రోజు శాసనసభలోని సిఎం ఛాంబర్ లో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా సహచర మంత్రులు, గిరిజన పెద్దలు, పూజారులతో కలిసి ముఖ్యమంత్రి ని మహా జాతరకు ఆహ్వానించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, మరియు గిరిజన పెద్దలు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
ప్రచార కార్యక్రమలపై నిషేదం : జిల్లా కలేక్తర్
మున్సిపాల్ ఎన్నికల పోలింగ్ ప్రాక్రియాణి పురస్కిరించికొని రాష్ట్రా ఎనికలసంగం నియమావళి అనుసరిస్తు...
By Sadaq Sadaq 2026-02-08 12:25:27 0 136
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి.
మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే...
By Pagadala Venkateswar 2026-03-10 08:45:25 0 115
Telangana
భద్రాచలం లో ఉత్తరా ద్వారా దర్శనం
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తోంది....
By Karapati Gopi 2025-12-30 01:19:10 0 220
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి !
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు...
By Hari Krishna 2025-12-15 11:41:52 0 212
Telangana
ఎన్. టీ. ఆర్ పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలి: ఆర్. వి. కె
ఖమ్మం: ఖమ్మం నగరంలో జరిగిన ఎన్. టీ. ఆర్  వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న శత తారక ఆర్గనైజేషన్...
By Krishna Balina 2026-01-19 04:30:38 0 421
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com