గుండెపోటుతో జనసేన పార్టీ నాయకులు వరుపుల తమ్మయ్యబాబు మృతి...

0
322

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో మృతి.. 

స్వగ్రామం ఏలేశ్వరం మండలం లింగంపర్తి నుండి వైద్యం నిమిత్తం కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో మృతి చెందినట్లు సమాచారం..

2019 సంవత్సరంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల తమ్మయబాబు

2004-09 మధ్యకాలంలో ఏలేశ్వరం ఎంపీపీగా సేవలందించిన వరుపుల తమ్మయ్యబాబు..

తమ్మయ్య గారు పార్థివ దేహాన్ని స్వగ్రామం లింగంపర్తికి తరలించడం జరిగింది... కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు, ప్రజలు ఆయన పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు... అయన మృతికి ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభ గారు, మాజీ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారు, వరుపుల సుబ్బారావు గారు, వైస్సార్సీపీ ఇంచార్జ్ ముద్రగడ గిరి పలువురు నాయకులు సంతాపం తెలియజేయడం జరిగింది... #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.
శుక్రవారం ఉదయం మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొందికి చెందిన శ్రీరాములు నాయుడు...
By Pagadala Venkateswar 2026-05-22 12:36:15 0 40
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని
Mpp Telugu main School నుండి ఆరుగురు విద్యార్థులు గురుకుల పాఠశాల కు ఎంపిక అయ్యారు అని...
By Boya Dasthagiri 2026-04-23 12:54:25 0 118
Andhra Pradesh
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులు పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ...
By Benguluri Madhubabu 2026-02-18 03:42:28 0 219
Telangana
కరెంట్ షాక్ మృతులకు ₹8 లక్షలు.. బిల్లులు యథాతథం – డబుల్ రిలీఫ్!
హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ నియంత్రణ సంస్థ (TGERC) కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు పెద్ద...
By Sidhu Maroju 2026-04-02 12:44:21 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com