మంత్రి కి ఘన స్వాగతం !!

0
173

కర్నూలు : పాణ్యం : కోడుమూరు : 

నేడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట వ్యవసాయం,సహకార శాఖ,మార్కెటింగ్,డెయిరీ డెవలప్మెంట్,మరియు మత్స్య శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు విచ్చేయడం తో కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి స్వాగతo పలికిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు

ఈ కార్యక్రమం లో మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖా వారి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు

ఈ కార్యక్రమం లో రాష్ట పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారు,కర్నూలు జిల్లా కలెక్టర్ డా ఏ సిరి గారు,కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు గారు,కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు,పలువురు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లెలో రోడ్డు ప్రమాదం: దంపతులకు గాయాలు.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండసానపల్లెకు చెందిన అనూషా (23) మరియు ఆమె...
By Pagadala Venkateswar 2026-02-07 07:10:24 0 146
Andhra Pradesh
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ.. విద్యార్థులకు అవకాశం.
మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, పాలిసెట్–2026 పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు...
By Pagadala Venkateswar 2026-03-27 05:34:28 0 81
Andhra Pradesh
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుతో సహా 37 మందికి విముక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు కీలక...
By Pagadala Venkateswar 2026-01-13 07:49:52 0 137
Telangana
New BJP State Leaders Meet Chief in Hyderabad.|
Hyderabad : Newly elected BJP State Committee members Chintala Manikya Reddy, Srinivas Varma, and...
By Sidhu Maroju 2026-04-01 18:19:41 0 97
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com