మంత్రి కి ఘన స్వాగతం !!

0
199

కర్నూలు : పాణ్యం : కోడుమూరు : 

నేడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట వ్యవసాయం,సహకార శాఖ,మార్కెటింగ్,డెయిరీ డెవలప్మెంట్,మరియు మత్స్య శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు విచ్చేయడం తో కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి స్వాగతo పలికిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు

ఈ కార్యక్రమం లో మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖా వారి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు

ఈ కార్యక్రమం లో రాష్ట పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారు,కర్నూలు జిల్లా కలెక్టర్ డా ఏ సిరి గారు,కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు గారు,కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు,పలువురు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య
పాపిరెడ్డి కాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి పాలకొండ కుమారి (33) అనే...
By Sidhu Maroju 2025-06-29 15:07:24 0 1K
Telangana
నిజామాబాద్: ఎందుకాంత స్పిడు
నిజామాబాద్: పోలీస్ కమీషనర్ పరిధిలో ప్రమధలు అంధోలన కలేగిస్తున్న యీ. పోలీసులు జిల్లా వ్యాప్తంగ...
By Sadaq Sadaq 2026-04-20 10:28:56 0 80
Andhra Pradesh
పుంగనూరు: స్టార్టర్ మరమ్మతులు చేస్తూ రైతు మృతి
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరు బావి స్టార్టర్...
By Kothuru Murali 2026-04-29 11:29:14 0 73
Telangana
నిజామాబాద్: పెట్రోల్ బంక్ లో బారులుతిరిన జానాo
నిజామాబాద్: పెట్రోల్ బంకులు బంద్  అనాడoథోప్రెట్రోల్ బంకులో బారులుతిరినజనం 
By Sadaq Sadaq 2026-03-24 18:25:03 0 132
Andhra Pradesh
కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.
వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి...
By Pagadala Venkateswar 2026-04-08 06:00:46 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com