మంత్రి కి ఘన స్వాగతం !!

0
115

కర్నూలు : పాణ్యం : కోడుమూరు : 

నేడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట వ్యవసాయం,సహకార శాఖ,మార్కెటింగ్,డెయిరీ డెవలప్మెంట్,మరియు మత్స్య శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు విచ్చేయడం తో కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి స్వాగతo పలికిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు

ఈ కార్యక్రమం లో మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖా వారి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు

ఈ కార్యక్రమం లో రాష్ట పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారు,కర్నూలు జిల్లా కలెక్టర్ డా ఏ సిరి గారు,కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు గారు,కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు,పలువురు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ...
By Rajini Kumari 2025-12-16 11:15:56 0 119
Andhra Pradesh
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
By John Baji 2025-12-29 09:32:58 0 78
Odisha
Governor Empowered to Appoint Interim VCs for Odisha Universities
The Odisha Cabinet recently approved the Odisha Universities (Amendment) Ordinance, 2025,...
By Bharat Aawaz 2025-07-17 08:28:41 0 1K
Andhra Pradesh
డ్రైనేజీ మురికి నీటితో నిత్యం దర్శనం ఇస్తున్న గ్రామం... ఈ సమస్య తీరేది ఎప్పుడు - ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ మేజర్ పంచాయతీ పరిధిలో నేషనల్...
By BABJI DADALA 2025-12-24 06:27:10 0 244
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com