పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష

0
132

ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీలత గురువారం ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. అప్పటి సీఐ రిషికేశవ్ పిసిలతో కలిసి దొంగలను పట్టుకునేందుకు కర్ణాటక చిక్బల్లాపూర్‌కు వెళ్లినప్పుడు మల్లికార్జున, సుబ్రమణి, హసీన, గంగాధర్, నరేష్ పోలీసులపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. నేరం రుజువుకావడంతో కోర్టు ఈ శిక్ష విధించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.
ఆదివారం, అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు...
By Kothuru Murali 2026-01-19 12:21:15 0 143
Andhra Pradesh
బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్ యార్డ్.
మదనపల్లె మండలం కొండామరిపల్లి గ్రామ పరిధిలోని బెస్తపల్లి వద్ద 50 ఎకరాల్లో నూతన టమాటా మార్కెట్...
By Pagadala Venkateswar 2026-05-02 02:40:15 0 59
Andhra Pradesh
Tirumala Festival: తిరుమలలో వేటగాడిగా మారిన శ్రీనివాసుడు! పార్వేట మండపంలో అట్టహాసంగా పార్వేటి ఉత్సవం..
తిరుమల గిరిపై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి చెంత సంక్రాంతి సంబరాలు...
By Pagadala Venkateswar 2026-01-17 06:18:11 0 232
Andhra Pradesh
కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.
నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం  జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన...
By Pagadala Venkateswar 2026-05-04 06:13:24 0 66
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com