ఎమ్మార్వో గారు నూతనంగా ప్రారంభించన రేషన్ షాప్
Posted 2026-01-02 05:20:47
0
189
పుంగనూరులోని యూబీ కాంపౌండ్లో నూతన రేషన్ షాప్ ప్రారంభోత్సవంలో MROతో పాటు టీడీపీ నాయకులు సీవీ రెడ్డి, పోలీస్ గిరి, శ్రీకాంత్, మార్కెట్ చైర్మన్ షమీపతి యాదవ్, రామకృష్ణమ్ రాజు, సయ్యద్ ఇబ్రాహీం, షమీర్ లాల్, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, ఇమ్రాన్, 10వ వార్డు జనరల్ సెక్రటరీ నాసిర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ వార్డు టీడీపీ అధ్యక్షుడు నౌషాద్ను సత్కరించి, సన్మానించారు. ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Telangana Accelerates IT and Digital Economy Growth
Telangana continues to strengthen its position as one of India's leading technology hubs, with...
విజయ్కి మలేసియా పోలీసుల హెచ్చరిక
తమిళస్టార్, టీవీకే అధినేత విజయ్ని మలేసియా పోలీసుల హెచ్చరించారు. డిసెంబరు 27న...
New Himalayan Climate Station: ARIES and IITM Partner
In a major advancement for atmospheric science, the Indian Institute of Tropical Meteorology...
PMGSY-IV: Boosting Rural Road Connectivity in Sikkim
The Rural Development Department of Sikkim has officially invited bids for the ambitious...
ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎం వి ఐ సుప్రియ
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులతో అవగాహన సదస్సును శనివారం...