ఒంటరి ఏనుగు పంటల పై దాడి

0
136

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో సోమవారం ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. పాలెం పంచాయితీ కోటపల్లి సమీపంలో గోపి, మోహన్, దామోదర్, కళావతికి చెందిన మామిడి చెట్లను ఏనుగు నాశనం చేసింది. పశుగ్రాసాన్ని కూడా తినేసి, అనంతరం అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్బీఓ మధు పంటలను పరిశీలించి, రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7 కీలక ఒప్పందాలు.
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7...
By Pagadala Venkateswar 2026-02-20 11:46:07 0 89
Arunachal Pradesh
नया अफसर लोगन के पौधारोपण पे उठल सवाल अरुणाचल
अरुणाचल में नया भर्ती अफसर लोगन #पौधारोपण करके #पर्यावरण बचाव के बात रखे। ई सब #ग्रीनमिशन के...
By Pooja Patil 2025-09-12 12:42:32 0 212
Telangana
చారిత్రాత్మక బొల్లారం స్టేషన్ కు మహర్దశ- ఎంపి చొరవతో నిలిచిన రాయలసీమ ఎక్స్ ప్రెస్.|
హైదరాబాద్ (బొల్లారం): మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని చారిత్రాత్మక బొల్లారం రైల్వే స్టేషన్...
By Sidhu Maroju 2026-02-21 05:03:03 0 158
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com