తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్

0
400

జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు అనిగాని అనిత, నారాయణ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే లు విజ్ఞప్తి మేరకు గూడూరు ను నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా రైల్వే కోడూరు ను తిరుపతి జిల్లాలో కలిపే అంశంపై సమిక్షించినట్లు తెలుస్తోంది.దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన: ఫైర్ ఆఫీసర్ శివప్ప.
మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప గురువారం సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు...
By Pagadala Venkateswar 2026-02-27 04:05:22 0 66
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.
  Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-03-10 08:53:16 0 92
Andhra Pradesh
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి...
By Kothuru Murali 2026-03-02 04:01:26 0 112
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com