పేద కుటుంబం నుండి సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకరి లిఖిత ని అభినందించిన మేయర్ దర్ని మధుకర్

0
142

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ కు చెందిన ఏకారి లిఖిత  జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికైన సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్  లిఖితను మరియు వారి తల్లితండ్రులను సన్మానించి ఆమెను అభినందించరు .నిరుపేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ ,తల్లి తండ్రుల ప్రోత్సాహంతో మొక్కవోని దీక్షతో ఈ రోజు జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపికవటం పట్ల మేయర్ హర్షం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు 8 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అట్కపురం సతీష్, నరిగె నరేష్, బీమిని రాజేష్ మూట విజయ్,మూట శేఖర్ స్థానికులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాజధాని గ్రామం వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటన
అమరావతి...   *రాజధాని గ్రామం వడ్డమాను లో మంత్రి నారాయణ పర్యటన*   *మంత్రి నారాయణ కు...
By Rajini Kumari 2025-12-22 07:39:17 0 193
Andhra Pradesh
హాస్టల్ లో టార్గెట్గా చదువుతున్న లాప్టాప్ లు టార్గెట్
*విద్యాలయాల వసతి గృహాలే లక్ష్యంగా దొంగతనాలు – అంతరాష్ట్ర నిందితుడి అరెస్ట్*  ...
By Rajini Kumari 2026-02-06 09:38:34 0 121
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం :కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా...
By Kothuru Murali 2026-02-25 11:16:49 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com