ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం

0
99

పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –

          ఇంద్రకీలాద్రి పై ప్రతినెల శుద్ధ షష్టిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి జరిగే కళ్యాణము మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనా నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

      ఈ రోజు ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల కల్యాణము మరియు స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష అర్చన పూజలు నిర్వహించారు, స్వామి వారి కార్యక్రమమును మహామఁడపము 7 వ అఁతస్తు నఁదు ఏర్పాటు చేసిన పూజను తిలకిఁచిన భక్తులు స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

         ఆలయ కార్య నిర్వహణ అధికారి గారు మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రి పై ప్రతినెల శుద్ధ షష్టిని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి జరిగే కళ్యాణము మరియు ప్రత్యేక పూజలు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని అన్నారు. వివాహం మరియు సంతానం: వివాహం లేదా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శ్రేయస్సు: మంచి ఆరోగ్యం, విజయం మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుందని భక్తులు స్వామి వారి ఆశీస్సులు పొందడానికి నెలకు ఒకసారి జరిగే సేవలొ అనగాఈ పూజలో ఉభయ రుసుము రూ.1,116/- ల టిక్కెట్టు పై శ్రీ స్వామి వారి సేవలొ పాల్గొనడం ఎంతో మంచిదని సూచించారు.

ఈ పూజా కార్యక్రమం ఆలయ పాలక మండలి సభ్యులు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆలయ అర్చకులు మరియు సిబ్బంది సహకారంతో విశేషముగా పూజ కార్యక్రమము జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ చైతన్య పాఠశాల సుచిత్ర బ్రాంచ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం - గ్రీన్ ఇండియా మిషన్.
  కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో  స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా...
By Sidhu Maroju 2025-07-10 09:25:29 0 1K
Andhra Pradesh
నగరంలోని శ్రీ లక్ష్మి కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి
కర్నూలు జిల్లాల గ్రామీణ వైద్యుల మహాసభ లో రాష్ట్ర మంత్రి టీజి భరత్ , తెలుగుదేశం పార్టీ పొలిట్...
By mahaboob basha 2025-07-16 15:17:32 0 950
Andhra Pradesh
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జెఎసి చైర్మన్ ఏ విద్యాసాగర్
*ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.* *సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలి*...
By Rajini Kumari 2025-12-21 16:26:48 0 145
Andhra Pradesh
నగరపాలక సంస్థ గుంటూరు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆవులను క్లియర్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
నగర పాలక సంస్థ, గుంటూరు తేది: 24-12-2025 గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం...
By KOTESWARARAO KVSR 2025-12-24 12:33:15 0 138
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com