నిత్యన్యా సిరి అరుదైన గౌరవం గోల్డ్ గోల్డ్ మెడల్ ఛాంపియన్షిప్ ప్రశంసించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Posted 2025-12-24 03:26:22
0
180
మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని నీతన్యసిరి నేత పాల్గొని కటాస్ విభాగంలోగోల్డ్, వేపన్ నన్ చాక్ విభాగం లో గోల్డ్ తో పాటు ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది ముంబైలోని అందేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన నాలుగవ ఇంటర్నేషనల్ కరాటే పోటీలో చాంపియన్ అయిన సిరి కరాటే మాస్టర్ రెంజుకి షోటోకన్ కరాటే వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ తెలిపారు ముంబై లోని అందేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 4వ ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు సుమారు 4000 మంది 12 దేశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను వొడోరియో కరాటే నిర్వహించినట్టు ఆయన తెలిపారు.ఏదేమైనా మెదక్ జిల్లాకు గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉందని సిరి తెలిపారు. స్థానిక కలెక్టర్ రాహుల్రాజ్ చేతుల మీదుగా గోల్డ్ తో పాటు చంపియన్షిప్ కైవసం చేసుకున్న సిరిని శాలువతో సత్కరించారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
జిల్లా ప్రభుత్వాసుపత్రి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి: MLA.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్...
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*
విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంపతులు.
స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్
శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని...
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు జనసేన, టీడీపీ నాయకుల భాగస్వామ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా రామలయాల్లో విశేష పూజలు జరిగాయి. దోభి...