📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!

0
193

📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!

👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

🗓️ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు.

🔹 రాష్ట్రవ్యాప్తంగా
* 54,07,663 మంది చిన్నారులకు
* 38,267 పోలియో బూత్లు ఏర్పాటు
* 61,26,120 పోలియో డోసులు జిల్లాలకు సరఫరా

⚠️ రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోతే
👉 22 & 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వచ్చి చుక్కలు వేస్తారు.

🙏 మీ పిల్లల ఆరోగ్యం కోసం
➡️ పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి
➡️ ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులకు కూడా షేర్ చేయండి ✅

#Sivanagendra #Trending #Pulsepolio

Search
Categories
Read More
Telangana
కుషాయిగూడ, అల్వాల్ పి.హెచ్. సి.లకు క్యాన్సర్ పరీక్ష పరికరాలు మహతి ఫౌండేషన్ సహకారంతో అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
  అల్వాల్ ల్లో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-06-03 14:06:11 0 1K
Andhra Pradesh
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven children in two separate incidents that occurred on Sunday
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven...
By BMA ADMIN 2025-05-19 11:51:46 0 2K
Andhra Pradesh
జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
*శ్రీ జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు*    నకిలీ మద్యం కేసులో అక్రమంగా...
By Rajini Kumari 2026-01-20 10:45:12 0 112
Telangana
తెలంగాణలో భారీ వర్షాలు: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
వాతావరణ హెచ్చరిక: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో...
By Triveni Yarragadda 2025-08-11 14:11:19 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com