పెద్దమండ్యం రహదారిపై నీటి నిల్వ: దోమల భయం, ప్రజల ఆందోళన.

0
53

అన్నమయ్య జిల్లా మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెద్దమండ్యం వద్ద ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉండే అంతర్గత రహదారి మలుపు వద్ద నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. దీనివల్ల వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న వర్షాకాలంలో ఈ నీరు దోమలకు ఆవాసమై జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తీవ్రం కాకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గురువారం ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Telangana
త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-08 11:20:10 0 252
Andhra Pradesh
అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్
*అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా*   *టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*  ...
By Rajini Kumari 2026-01-11 09:39:58 0 207
Business & Finance
Goa MSME Sector Receives Fresh Growth Support
Goa's micro, small, and medium enterprises (MSMEs) are benefiting from improved access to...
By Navya Sree 2026-07-06 07:55:26 0 113
SURAKSHA
Praveen Prakash IAS: Driving Excellence in Public Governance
A distinguished 1994-batch Andhra Pradesh cadre IAS officer, Shri Praveen Prakash has played a...
By Lokeshwari Panthadi 2026-07-16 11:34:23 0 45
Andhra Pradesh
పుంగనూరు:చదళ్ళ గ్రామంలో అగ్నిప్రమాదం.
పుంగనూరు మండలం, చదళ్ళ గ్రామంలో ఆదివారం కరుణాకర్ అనే రైతుకు చెందిన వరిగడ్డి వామికి అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-01-19 12:16:39 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com