ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగులు !!

0
210

కర్నూలు : జిల్లా పోలీస్ శాఖలో ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు కొత్త ఎస్ఐలకు కొలువులు కేటాయిస్తూ కర్నూల్ ట్రైన్ డాక్టర్ కొయ్య ప్రవీణ్ ఉత్పరులు జారీ చేశారు అనంతపురం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో వీరు శిక్షణ పూర్తి చేసుకుని జులై 24న కర్నూలు జిల్లాకు అలాట్ అయ్యారు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదు నెల ల పాటు ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా కానిస్టేబుల్ నుంచి స్టేషన్ ఆఫీసర్ వరకు ఎలాంటి విధులు నిర్వహిస్తారో నేర్చుకున్నారు జిల్లాకు మొత్తం ఎనిమిది మంది నీ కేటాయించగా వీరిలో ఇద్దరు అన్నమయ్య జిల్లాకు బదిలీ అయ్యారు. శాంతిభద్రతలు నేర పరిశోధన ట్రాఫిక్కు జైలు విధులు సాంకేతిక సైబర్ నేరాలు ఇలా పలు విషయాల్లో వీరు ఐదు నెలలపాటు జిల్లాలో వివిధ స్టేషన్లో ప్రాక్టికల్ శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం పాటు వీరిని ప్రొఫెషనర్ ఎస్సైలు గానే పరిగణిస్తారు

Search
Categories
Read More
Telangana
"కోట నీలిమ సమక్షంలో సికింద్రాబాద్‌లో సంక్షేమ వెలుగు"
సికింద్రాబాద్:   సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్‌లో టీ పీసీసీ...
By Sidhu Maroju 2026-03-31 07:55:27 0 80
Andhra Pradesh
టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు
టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-31 07:53:02 0 87
Telangana
శ్రీరామనవమి..హనుమంత్ రావు తో అల్వాల్‌లో భక్తి వైభవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లోని పలు కాలనీలలో ఈరోజు శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 12:06:03 0 84
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com