ఈనెల 17 నా.. చివరి విడుతా పంచాయతీ పోరు

0
277

*మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే (6) మండలాలు డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్,*

*మొత్తం సర్పంచ్ స్థానాలు (169),*

*ఏకగ్రీవం అయినా స్థానాలు(19)*

*ఎన్నికలు జరిగే గ్రామపంచాయితీ సర్పంచి స్థానాలు (150), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (495),*

*మొత్తం వార్డు మెంబర్ స్థానాలు (1412)*

*ఏకగ్రీవం అయిన వార్డు మెంబర్ స్థానాలు (272)*నో వాలిడ్ నామినేషన్లు(2)*

*ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు (1138), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (2857)*

*మొత్తం ఓటర్లు-1,60,587,*

*మొత్తం పోలింగ్ కేంద్రాలు-(1138),*

 

*ఎన్నికల సిబ్బంది*

 

*జోనల్ అధికారులు (13)*

*రూట్ అధికారులు (61)*

*ఏ.ఆర్.ఓ-1-(01,)*

*ఆర్.ఓ-II-(202,) పి.ఓ లు-(1732, ) ఓ.పి.ఓ లు-(1894), వెబ్క్యాస్టింగ్ -(38),*మైక్రో అబ్జర్వర్లు*(08)

Search
Categories
Read More
Andhra Pradesh
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నేటి షెడ్యూల్
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(16.12.2025)* • ఉదయం 10.15 గంటలకు...
By Rajini Kumari 2025-12-16 08:38:10 0 82
Andhra Pradesh
పుంగనూరు: బస్సు ఢీకొని యువకుడి మృతిచెందాడు.
సదుం మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చెరుకువారిపల్లె గ్రామానికి చెందిన రఫీ...
By Kothuru Murali 2026-01-12 08:35:39 0 65
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం
కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే...
By Hari Krishna 2025-12-14 06:55:23 0 197
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com