ఈనెల 17 నా.. చివరి విడుతా పంచాయతీ పోరు

0
26

*మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే (6) మండలాలు డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్,*

*మొత్తం సర్పంచ్ స్థానాలు (169),*

*ఏకగ్రీవం అయినా స్థానాలు(19)*

*ఎన్నికలు జరిగే గ్రామపంచాయితీ సర్పంచి స్థానాలు (150), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (495),*

*మొత్తం వార్డు మెంబర్ స్థానాలు (1412)*

*ఏకగ్రీవం అయిన వార్డు మెంబర్ స్థానాలు (272)*నో వాలిడ్ నామినేషన్లు(2)*

*ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు (1138), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (2857)*

*మొత్తం ఓటర్లు-1,60,587,*

*మొత్తం పోలింగ్ కేంద్రాలు-(1138),*

 

*ఎన్నికల సిబ్బంది*

 

*జోనల్ అధికారులు (13)*

*రూట్ అధికారులు (61)*

*ఏ.ఆర్.ఓ-1-(01,)*

*ఆర్.ఓ-II-(202,) పి.ఓ లు-(1732, ) ఓ.పి.ఓ లు-(1894), వెబ్క్యాస్టింగ్ -(38),*మైక్రో అబ్జర్వర్లు*(08)

Search
Categories
Read More
Telangana
ఫోన్ ట్యాపింగ్ ఎట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ లీడర్స్
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-18 19:57:24 0 1K
Telangana
రియాజ్ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించండి. మానవహక్కుల సంఘం
    హైదరాబాద్: మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన...
By Sidhu Maroju 2025-10-21 11:04:17 0 124
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com