ఈనెల 17 నా.. చివరి విడుతా పంచాయతీ పోరు

0
469

*మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే (6) మండలాలు డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్,*

*మొత్తం సర్పంచ్ స్థానాలు (169),*

*ఏకగ్రీవం అయినా స్థానాలు(19)*

*ఎన్నికలు జరిగే గ్రామపంచాయితీ సర్పంచి స్థానాలు (150), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (495),*

*మొత్తం వార్డు మెంబర్ స్థానాలు (1412)*

*ఏకగ్రీవం అయిన వార్డు మెంబర్ స్థానాలు (272)*నో వాలిడ్ నామినేషన్లు(2)*

*ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు (1138), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (2857)*

*మొత్తం ఓటర్లు-1,60,587,*

*మొత్తం పోలింగ్ కేంద్రాలు-(1138),*

 

*ఎన్నికల సిబ్బంది*

 

*జోనల్ అధికారులు (13)*

*రూట్ అధికారులు (61)*

*ఏ.ఆర్.ఓ-1-(01,)*

*ఆర్.ఓ-II-(202,) పి.ఓ లు-(1732, ) ఓ.పి.ఓ లు-(1894), వెబ్క్యాస్టింగ్ -(38),*మైక్రో అబ్జర్వర్లు*(08)

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో.
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ...
By Pagadala Venkateswar 2026-03-15 03:55:25 0 119
Telangana
ఎం.పి.ఈటెల ప్రెస్ మీట్
 మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్   రైలు నిలయంలో సంబంధిత అధికారులందరితో...
By Sidhu Maroju 2025-05-31 06:03:45 0 2K
Andhra Pradesh
మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.
శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని...
By Pagadala Venkateswar 2026-01-31 05:42:01 0 112
Telangana
బీభత్సం సృష్టించిన డీసీఎం- కానిస్టేబుల్ దుర్మరణం.!
హైదరాబాద్ :  రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు...
By Sidhu Maroju 2025-12-23 11:47:49 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com