శ్రావణమాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
532

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్ 

 

కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ , బాలాజీ కాలనీ లలోని ఉప్పలమ్మ తల్లి,జడల మైసమ్మ తల్లి దేవాలయాలలో ఈరోజు శ్రావణ మాస బోనాలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం అమ్మవార్లను దర్శించుకుని, దేవాలయాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలందరూ అమ్మవారి అనుగ్రహంతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

     

  -sidhumaroju

Search
Categories
Read More
Gujarat
India Eyes 2030 Commonwealth Games, Ahmedabad in Spotlight
Ahmedabad-Gujarath -India is positioning itself as a strong contender to host the 2030...
By Bharat Aawaz 2025-08-12 13:20:51 0 534
Telangana
New OTT & Theatrical Releases | ఈ వారపు కొత్త OTT & థియేట్రికల్ రీలీస్
ఈ వారం ప్రేక్షకులను మైమరిపించే కొన్ని కొత్త చిత్రాలు వచ్చాయి. #NewReleases Mirai –...
By Rahul Pashikanti 2025-09-12 05:53:06 0 9
Bharat Aawaz
Veera Vanitha Yesubai Bhonsale – A Queen Who Chose Honor Over Conversion
Veera Vanitha Yesubai Bhonsale – A Queen Who Chose Honor Over Conversion “She was...
By Your Story -Unsung Heroes of INDIA 2025-08-02 18:04:11 0 704
Telangana
Urea Shortage Clash in Gajwel | గజ్వేల్‌లో యూరియా కొరతపై ఘర్షణ
గజ్వేల్ మార్కెట్ యార్డ్‌లో యూరియా ఎరువుల కొరత కారణంగా ఉద్రిక్తత నెలకొంది. రైతులు ఎరువులు...
By Rahul Pashikanti 2025-09-09 07:14:16 0 34
Andhra Pradesh
నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని
గూడూరు నగర పంచాయతీ నందు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...
By mahaboob basha 2025-08-07 14:22:28 0 531
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com