శ్రావణమాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
569

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్ 

 

కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ , బాలాజీ కాలనీ లలోని ఉప్పలమ్మ తల్లి,జడల మైసమ్మ తల్లి దేవాలయాలలో ఈరోజు శ్రావణ మాస బోనాలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం అమ్మవార్లను దర్శించుకుని, దేవాలయాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలందరూ అమ్మవారి అనుగ్రహంతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

     

  -sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
AP బృందం నామీ దీవి సందర్శనతో పర్యావరణ దృష్టి |
ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం దక్షిణ కొరియాలోని ప్రసిద్ధ నామీ దీవిని సందర్శించింది. పర్యావరణ...
By Bhuvaneswari Shanaga 2025-09-29 12:10:53 0 44
Uttarkhand
CM Launches Promo Run, Unveils Marathon Logo |
Uttarakhand Chief Minister Pushkar Singh Dhami flagged off a promotional run in Dehradun and...
By Bhuvaneswari Shanaga 2025-09-22 05:14:28 0 97
Telangana
నల్గొండలో రైతులపై పోలీస్ దాడి |
నల్గొండలో యూరియాకు ఎదురుగా ఉండగా రైతులపై పోలీస్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది....
By Bhuvaneswari Shanaga 2025-09-23 09:04:33 0 242
Telangana
ఈ స్థితిలో జోక్యం కాదు: సుప్రీం వ్యాఖ్యలు |
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై కొనసాగుతున్న చర్చలకు సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కీలకంగా మారాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-08 05:44:57 0 121
International
త్రై సిరీస్‌కు ముదురు ముసురు: క్రికెటర్లు హతం |
పాకిస్తాన్ వైమానిక దాడి అఫ్గానిస్థాన్ క్రికెట్‌ను విషాదంలోకి నెట్టింది. తూర్పు పక్తికా...
By Bhuvaneswari Shanaga 2025-10-18 05:05:11 0 51
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com