కర్నూలు జిల్లా లో ఉద్యోగ మేళ !!

0
244

కర్నూలు : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న కర్నూలు జిల్లా వెల్దుర్తి పంచాయతీ లోని ఎండీడీసీ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా స్కిల్ ఆఫీసర్ ఆనంద్ రాజ్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఈ మేళాలో 14కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని కోరారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
నాలుగు స్తంభాల వద్ద ఏడు లక్షల వ్యయంతో మెట్లు డ్రైన్ల నిర్మాణం
*నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం*   *44వ డివిజన్ కార్పొరేటర్...
By Rajini Kumari 2026-03-09 17:28:07 0 111
Andhra Pradesh
పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి
పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న...
By Kothuru Murali 2026-02-08 10:22:25 0 91
Andhra Pradesh
బస్సు నుంచి జారిపడ్డ మహిళకు తీవ్ర గాయాలు
సీతానగరం బస్టాప్ వద్ద బస్సు నుంచి జారిపడిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రామభద్రపురానికి చెందిన...
By Boiena Rajesh 2026-03-26 14:22:42 0 117
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com