పుత్తడి వెలుగులు !!
Posted 2025-12-14 09:29:23
0
214
కర్నూలు : కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పుత్తడి వెలుగులతో విరాజిల్లుతుంది. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి పగిడిరాయి గ్రామాల పరిధిలోని పొలాలలో బంగారు నిధి నిక్షేపాలకోసం చాలా సంవత్సరాలుగా పరిశోధన తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి . జొన్నగిరి పగిడి రాయి గ్రామాల పరిధిలోని కొన్ని వేల ఎకరాలలో జియో మైసూర్ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది పనులు మొదలుపెట్టింది.
ఒక టన్ మట్టి లో 1.5 నుంచి రెండు గ్రాముల బంగారం ఉత్పత్తి అవుతుంది.
ఈ సంస్థకు ఒక టన్ మట్టి నుంచి బంగారం వెలికి తీసేందుకు 4 వేల నుంచి 5 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.
వేయి టన్నులకు సుమారుగా 700 గ్రాముల బంగారం ఉత్పతి అవుతున్నట్టు సమాచారం.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నిజామాబాద్: ఓస్టల్ బైలెట్ లు బందోబస్తుతో కౌంటింగ్ హాల్కు తరలించాలి.
ఎనికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బైలెట్ ద్వార తమఓటు హక్కునువినియోగించుకొనుటకు విలిగా...
మహిళల స్వయం సంవృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు
*ప్రచురణార్థం* *12-12-2025*
మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా...
పదవి విరమణ చేస్తున్న పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
కృష్ణా జిల్లా పోలీస్
*పదవి విరమణ చేస్తున్న పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు*
...
జననేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో పతాకావిష్కరణ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత 77వ గణతంత్ర వేడుకలు అల్వాల్ సర్కిల్ పరిధిలో...
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు...