పుత్తడి వెలుగులు !!

0
154

కర్నూలు : కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పుత్తడి వెలుగులతో విరాజిల్లుతుంది. తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి పగిడిరాయి గ్రామాల పరిధిలోని పొలాలలో బంగారు నిధి నిక్షేపాలకోసం చాలా సంవత్సరాలుగా  పరిశోధన తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి . జొన్నగిరి పగిడి రాయి గ్రామాల పరిధిలోని కొన్ని వేల ఎకరాలలో జియో మైసూర్ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది పనులు మొదలుపెట్టింది. 

ఒక  టన్ మట్టి లో 1.5 నుంచి రెండు గ్రాముల బంగారం ఉత్పత్తి అవుతుంది.

ఈ సంస్థకు ఒక టన్ మట్టి నుంచి  బంగారం వెలికి తీసేందుకు 4 వేల నుంచి 5 వేల రూపాయలు ఖర్చు అవుతుంది.

వేయి టన్నులకు సుమారుగా 700 గ్రాముల బంగారం ఉత్పతి అవుతున్నట్టు సమాచారం.

 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు !!
కర్నూలు !!  రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...  జిల్లా ఎస్పీ శ్రీ...
By krishna Reddy 2025-12-12 17:03:06 0 144
West Bengal
West Bengal, Centre Agree on Border Security Truce |
After unrest in Nepal, West Bengal and the Centre have agreed on a security “truce”...
By Pooja Patil 2025-09-16 04:55:02 0 76
Rajasthan
Bombay HC Grants Bail to GRP Officers in Extortion Case |
The Bombay High Court has granted anticipatory bail to three Government Railway Police (GRP)...
By Pooja Patil 2025-09-15 12:24:28 0 207
Bharat Aawaz
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా? మనమంతా జైలు అనగానే తప్పు...
By Bharat Aawaz 2025-08-20 10:25:57 0 601
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com