పట్టపగలే పత్తికొండ పోస్ట్ ఆఫీస్ లో దొంగతనం

0
271

కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ ఉపతపాల కార్యాలయం నందు శనివారం రోజు ఉదయం 11 గంటలకు పట్టపగలే దొంగతనం జరిగింది. వివరాల్లోకెళ్తే పత్తికొండ ఉపతపాల కార్యాలయం నందు ఉదయం 11 గంటల సమయంలో కార్యాలయ ఉద్యోగులు పనుల్లో నిమగ్నమై ఉండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు  కౌంటర్ లో ఉన్నటువంటి పోస్టల్ ఆసిస్టెంట్ దగ్గరకు చేరుకొని మాటల్లో పెట్టి అక్కడే టేబుల్ పైన ఉన్నటువంటి 60 వేల రూపాయలను దొంగతనం చేసి పారిపోవడం జరిగింది . అప్రమత్నం అయినా పోస్టులు ఉద్యోగులు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ దొరకలేదు. పత్తికొండ సబ్ పోస్ట్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పట్టణ సీఐ తెలియజేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం !!
కర్నూలు : పోలీస్ శాఖ లో క్రమశిక్షణ నే ప్రధానం : కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ : ...
By Hari Krishna 2025-12-23 02:16:31 0 175
Andhra Pradesh
మదనపల్లిలో పూచిపడ్డ సొమ్ము వివాదం.. యువకుడిపై దాడి.
సోమవారం మదనపల్లెలో బాకీ సొమ్ము వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడిపై దాడి జరిగింది. రామారావు...
By Pagadala Venkateswar 2026-03-24 03:22:18 0 95
Andhra Pradesh
వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు వినతిపత్రం అందజేసిన ముస్లిం సంఘాల నాయకులు అబ్దుల్ కలాం, నాగుల్ మీరా, నూర్ ఖాన్.
అంజుమన్-ఎ-ఇస్లామియా, గుంటూరు సంస్థకు చెందిన నోటిఫై చేసిన వక్ఫ్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట...
By John Baji 2026-01-02 02:35:53 0 114
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 98
Andhra Pradesh
ప్రజా సమస్యలఫై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ
జయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు...
By Mukku Ramu 2026-03-14 07:03:34 0 295
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com