నాగ బోతు రమేష్ నాయుడు
Posted 2025-12-13 09:29:29
0
269
*నాగోతు రమేష్ నాయుడు*
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో అణగారిన వర్గాలు పేద బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చి అందరికి తెలియచేయాలనీ ఆలోచించారు
మహోన్నత వ్యక్తి,అవినీతి రహిత పాలన అందించిన వ్యక్తి, అభివృద్ధి కి ఆద్యుడు ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం ఉన్న వాజ్ పాయ్ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది
ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మధు కి హృదయపూర్వక ధన్యవాదాలు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గ :పుంగనూరు నియోజకవర్గం: మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కోటూరు గ్రామంలో మంగళవారం దొరస్వామి అనే రైతుకు చెందిన...
Accused Out on Bail in POCSO Case Murders Six People
బ్రేకింగ్ న్యూస్
పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు...
Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు కీలక ఊరట
అనుబంధ చార్జిషీట్లో నిందితుడిగా...
నేడు జగిత్యాలకు KTR..
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జగిత్యాలకు రానున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల...
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు....