నాగ బోతు రమేష్ నాయుడు

0
157

*నాగోతు రమేష్ నాయుడు*

 

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో అణగారిన వర్గాలు పేద బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చి అందరికి తెలియచేయాలనీ ఆలోచించారు 

 

మహోన్నత వ్యక్తి,అవినీతి రహిత పాలన అందించిన వ్యక్తి, అభివృద్ధి కి ఆద్యుడు ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం ఉన్న వాజ్ పాయ్ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది 

 

ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మధు కి హృదయపూర్వక ధన్యవాదాలు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి. ఆటో బోల్తా డ్రైవర్ కి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి డ్రైవర్‌ షఫీ ఉల్లా...
By Pagadala Venkateswar 2026-01-28 10:06:19 0 40
Andhra Pradesh
పుంగనూరులో: ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద శుక్రవారం విద్యా శాఖ మంత్రి నారా లోకేష్...
By Kothuru Murali 2026-01-23 11:37:33 0 68
Andhra Pradesh
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కార్మికులు ధర్నా
 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి కార్మికుల ఆవేదన బయటపడింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న...
By KOTESWARARAO KVSR 2025-12-22 09:08:59 0 122
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com