అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం

0
231

భారతీయ జనతాపార్టీ 

     ఆంధ్రప్రదేశ్ 

 

 

*స్క్రోలింగ్*

 

*అటల్ ... మోదీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం*

 

*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నుండి బస్ యాత్ర ప్రారంభం*

 

*తొలి బహిరంగ సభ ధర్మవరం కావడం విశేషం*

 

తొలి సభ కు భారీగా ఏర్పాట్లు 

 

*బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తి*

 

*ముఖ్య అతిథి గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరౌతారు*

 

*బస్ యాత్ర లో ప్రత్యేక కార్వాన్ వినియోగిస్తారు*

 

*రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ ల తో పాటు బహిరంగ సభ లు*

 

11వ తేదీ న తొలి సభ తో ప్రారంభమై ప్రతి రోజూ రెండు భారీ బహిరంగ సభలు 

 

*ప్రతి సభకు ఇతర రాష్ట్రాల కు చెందిన ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు హాజరౌతారు*

 

*రాష్ట్రంలో ని కూటమి నేతలు, మంత్రులు కు ఆహ్వానాలు పంపిన బిజెపి ఎపి చీఫ్ పివిఎన్ మాధవ్*

 

*బిజెపి నేతలు తో పాటు తెలుగు దేశం,జనసేన నేతలు హాజరౌతారు*

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ !!
కర్నూలు : కర్నూలు సిటీ : ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్  ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచిన ......
By Hari Krishna 2025-12-28 11:03:07 0 187
Andhra Pradesh
YS Sharmila: చంద్రబాబు పాపులేషన్ పాలసీపై షర్మిల సెటైర్.
Andhra   YS Sharmila Slams Chandrababus Population Policy చంద్రబాబు జనాభా విధానంపై వైఎస్...
By Pagadala Venkateswar 2026-03-07 09:34:00 0 94
Telangana
యుద్ధప్రాతిపదికన డ్రైనేజ్ పనులు పూర్తి చేయాలి.. ఎండికి మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలో తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారమే...
By Sidhu Maroju 2026-03-13 09:23:59 0 106
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com