అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం

0
249

భారతీయ జనతాపార్టీ 

     ఆంధ్రప్రదేశ్ 

 

 

*స్క్రోలింగ్*

 

*అటల్ ... మోదీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం*

 

*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నుండి బస్ యాత్ర ప్రారంభం*

 

*తొలి బహిరంగ సభ ధర్మవరం కావడం విశేషం*

 

తొలి సభ కు భారీగా ఏర్పాట్లు 

 

*బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తి*

 

*ముఖ్య అతిథి గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరౌతారు*

 

*బస్ యాత్ర లో ప్రత్యేక కార్వాన్ వినియోగిస్తారు*

 

*రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ ల తో పాటు బహిరంగ సభ లు*

 

11వ తేదీ న తొలి సభ తో ప్రారంభమై ప్రతి రోజూ రెండు భారీ బహిరంగ సభలు 

 

*ప్రతి సభకు ఇతర రాష్ట్రాల కు చెందిన ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు హాజరౌతారు*

 

*రాష్ట్రంలో ని కూటమి నేతలు, మంత్రులు కు ఆహ్వానాలు పంపిన బిజెపి ఎపి చీఫ్ పివిఎన్ మాధవ్*

 

*బిజెపి నేతలు తో పాటు తెలుగు దేశం,జనసేన నేతలు హాజరౌతారు*

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో చేనేత కార్మికుడికి కరెంటు షాక్‌తో గాయాలు.
గురువారం మదనపల్లె టౌన్‌లో పండుగ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. నీరుగట్టువారిపల్లె...
By Pagadala Venkateswar 2026-03-20 03:44:45 0 128
Andhra Pradesh
పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. * ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా...
By Rajini Kumari 2026-02-28 12:51:53 0 200
Telangana
జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మార్చాడు.. తీరా రీడింగ్ చూసి కళ్లు బైర్లు కమ్మాయ్ !!!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఓ దినసరి కూలికి విద్యుత్ బిల్లు షాకిచ్చింది....
By SivaNagendra Annapareddy 2025-12-23 15:39:56 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com