అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం

0
186

భారతీయ జనతాపార్టీ 

     ఆంధ్రప్రదేశ్ 

 

 

*స్క్రోలింగ్*

 

*అటల్ ... మోదీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం*

 

*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నుండి బస్ యాత్ర ప్రారంభం*

 

*తొలి బహిరంగ సభ ధర్మవరం కావడం విశేషం*

 

తొలి సభ కు భారీగా ఏర్పాట్లు 

 

*బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తి*

 

*ముఖ్య అతిథి గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరౌతారు*

 

*బస్ యాత్ర లో ప్రత్యేక కార్వాన్ వినియోగిస్తారు*

 

*రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ ల తో పాటు బహిరంగ సభ లు*

 

11వ తేదీ న తొలి సభ తో ప్రారంభమై ప్రతి రోజూ రెండు భారీ బహిరంగ సభలు 

 

*ప్రతి సభకు ఇతర రాష్ట్రాల కు చెందిన ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు హాజరౌతారు*

 

*రాష్ట్రంలో ని కూటమి నేతలు, మంత్రులు కు ఆహ్వానాలు పంపిన బిజెపి ఎపి చీఫ్ పివిఎన్ మాధవ్*

 

*బిజెపి నేతలు తో పాటు తెలుగు దేశం,జనసేన నేతలు హాజరౌతారు*

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
స్వర్ణం వార్డు-స్వర్ణ సచివాలయాలు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయా పేరు ను అధికారికంగా మార్చింది.ఇక నుంచి స్వర్ణ...
By Karapati Gopi 2025-12-30 01:02:52 0 176
Andhra Pradesh
Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు: పవన్ కల్యాణ్.
గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి...
By Pagadala Venkateswar 2026-02-06 05:06:19 0 44
Andhra Pradesh
ఎమ్మెల్యే జన్మదినం: టీడీపీ నాయకుడి శుభాకాంక్షలు.
మదనపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు కందికట్ల జయ,...
By Pagadala Venkateswar 2026-02-01 10:46:01 0 44
Telangana
జర్నలిస్టుల అరెస్ట్... భారీ ఎత్తున.. నిరసన...
మీడియా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను సిట్ పోలీసులు అక్రమంగా అరెస్టు...
By CM_ Krishna 2026-01-14 17:36:01 0 155
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com