కరాటే ఛాంపియన్షిప్ విజేతలకు అభినందనలు : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
232

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ అడ్డగుట్ట లోని ఒకినోవా డ్రైగన్ హార్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన అండర్ -8 నుంచి అండర్- 18 విభాగాలలో 11 మంది బాలలు విశాఖపట్నం లో నిర్వహించిన ఓమా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ -2025 లో పాల్గొని 5 బంగారు ,4 కాంస్య,2 రజిత పతకాలు సాధించి వారి తల్లిదండ్రులు, ట్రైనర్ తో కలిసి ఈరోజు మర్యాదపూర్వకంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ని కలవడంతో వారికి, ట్రైనర్ సత్యనారాయణ కు అభినందనలు ,శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులో కూడా రాష్ట్ర,దేశ స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.      

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన 200 మంది జర్మనీ, రష్యా దేశస్తులు.
రష్యా, జర్మనీకి చెందిన భక్త బృందం ప్రత్యేక పూజలు సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన భక్తులు...
By Pagadala Venkateswar 2026-02-21 04:41:34 0 125
Telangana
హనుమకొండ లో ఇంటింటా కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే
జిల్లాలోని  అని ప్రాథమిక అరగ్య కేంద్రల పరిధిలో  కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే ...
By CM_ Krishna 2025-12-28 05:20:20 0 231
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 106
Andhra Pradesh
బాలల సంరక్షణ కేంద్రాల్లో జిల్లా స్థాయి కమిటీ తనిఖీలు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 16, 2025*...
By Rajini Kumari 2025-12-16 12:26:04 0 192
Manipur
Breakthrough in Manipur: 28 Hostages Released
In a significant turn of events today, May 15, 2026, Manipur police confirmed the release of 28...
By Dunna Jessicaruth 2026-05-15 10:14:09 0 49
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com