కరాటే ఛాంపియన్షిప్ విజేతలకు అభినందనలు : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
164

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ అడ్డగుట్ట లోని ఒకినోవా డ్రైగన్ హార్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన అండర్ -8 నుంచి అండర్- 18 విభాగాలలో 11 మంది బాలలు విశాఖపట్నం లో నిర్వహించిన ఓమా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ -2025 లో పాల్గొని 5 బంగారు ,4 కాంస్య,2 రజిత పతకాలు సాధించి వారి తల్లిదండ్రులు, ట్రైనర్ తో కలిసి ఈరోజు మర్యాదపూర్వకంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ని కలవడంతో వారికి, ట్రైనర్ సత్యనారాయణ కు అభినందనలు ,శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులో కూడా రాష్ట్ర,దేశ స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.      

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో నేటి నుంచే కొత్త పథకం.. ప్రతీ ఒక్కరికీ రూ.30 వేలు!
ఏపీ ప్రభుత్వం వీధి వ్యాపారులకు భారీ శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారం...
By Pagadala Venkateswar 2026-01-23 06:23:42 0 56
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-27 09:08:53 0 52
Telangana
జిఎస్టి తగ్గించడంలో ప్రజలపై పన్ను ప్రభావం తగ్గింది : మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన...
By Sidhu Maroju 2025-09-22 11:13:53 0 177
Andhra Pradesh
ఆగిరిపల్లి పోతవరప్పాడు లో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు...  ...
By Rajini Kumari 2025-12-22 08:08:29 2 861
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com