జిఎస్టి తగ్గించడంలో ప్రజలపై పన్ను ప్రభావం తగ్గింది : మల్కాజ్గిరి ఎంపీ ఈటెల

0
88

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.  జీఎస్టీ పన్ను భారం తగ్గించడంతో.. సామాన్యులపై భారం తగ్గిందని..  ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్న ఈటల.  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కార్పొరేటర్ శేషగిరి, గిరివర్ధన్ రెడ్డి, భారత్ సింహా రెడ్డి, సతీష్ సాగర్, MS వాసు, శేఖర్ యాదవ్, పున్నారెడ్డి, బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సింగరపల్లిని ముంచెత్తిన వరద |
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని సింగరపల్లి గ్రామం వరదలతో జలదిగ్బంధమైంది. గత 24 గంటలుగా...
By Akhil Midde 2025-10-22 12:25:35 0 47
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:47:28 0 2K
BMA
BJP Declares June 25 as 'Samvidhan Hatya Diwas'
Union Home Minister Amit Shah and PM Modi termed the 1975 Emergency a “dark chapter”...
By Bharat Aawaz 2025-06-25 11:40:55 0 1K
Andhra Pradesh
హోసూరు గ్రామంలో 100 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం |
కర్నూలు జిల్లా పట్టికొండ మండలంలోని హోసూరు గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన ఘటన...
By Bhuvaneswari Shanaga 2025-10-03 06:14:15 0 31
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com