పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|

0
37

మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ బొల్లారం పరిధి లోని zphs govt స్కూల్ లో ని 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కు వారి మొత్తం పరీక్షా ఫీజు ను స్కూలు HM కు రాష్ట్ర బీజేపీ నాయకురాలు కందుకూరి కరుణశ్రీ చెల్లించి తన ఉదారతను చాటుకుంది. 

ఈ కార్యక్రమం లో..

బీజేపీ, 133-డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, బీజేపీ నాయకులు మాచర్ల శ్రీనివాస్,ఉదయ్ ప్రకాష్ మరియు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

 

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు దగ్గర...
By mahaboob basha 2025-06-09 05:19:41 0 2K
Telangana
ఈ నెల 20న కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం..*
*_గెజిట్ విడుదల..._* గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న...
By CM_ Krishna 2025-12-14 12:31:14 0 30
Andhra Pradesh
చలో మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు*....
వైసిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సయ్యద్ గౌస్ మోహిద్దీన్, మార్కాపురం....    ...
By mahaboob basha 2025-09-21 00:57:18 0 155
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com