ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి స్మార్ట్ కార్డులను పంపిణీ

0
129

కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామంలో రేషన్ కార్డుదారులకు కొడుమూరు నియోజవర్గ ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అనేక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు . ప్రభుత్వం అందులో భాగంగా స్మార్ట్ కార్డులను అందజేస్తుందన్నారు ఇప్పటి వరకు వేలి ముద్రలు పడక రేషన్ సరుకులు తీసుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారని, ఇప్పుడు వేలి ముద్రలు పడకపోయిన స్మార్ట్ కార్డును స్కాన్ చేసి సరుకులు తీసుకోవచన్నారు.. ఏటీఏం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులో కార్డు దారుడి ఫోటోతో పాటు కుటుంబ సభ్యులు , ప్రభుత్వ గుర్తింపు ముద్ర మాత్రమే ఉంటుందని తెలిపారు...ఈ కార్యక్రమంలో MRO రమేష్ ,సచివాలయం సిబ్బంది, డీలర్లు, కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Telangana
హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఘన సన్మానం.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్‌ బర్టన్‌గూడ లోని హిందూ స్మశానవాటిక...
By Sidhu Maroju 2025-11-20 16:59:53 0 39
Himachal Pradesh
हिमाचल में प्रस्तावित बुल्क ड्रग पार्क को पर्यावरण मंजूरी
हिमाचल प्रदेश के #उना जिले में प्रस्तावित #बुल्क_ड्रग_पार्क को केंद्रीय पर्यावरण मंत्रालय से...
By Pooja Patil 2025-09-13 06:55:51 0 96
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com