కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం

0
984

తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం మండలం నచ్చనా ఎల్లాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల  విద్యార్థులు జనవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22 నా ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి  గల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు..

# saketh

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని...
By Kothuru Murali 2026-01-24 08:01:48 0 189
Chandigarh
Chandigarh Enhances Housing and Civic Amenities in 2026
Chandigarh continues to strengthen its urban infrastructure by improving housing facilities and...
By Fathima Safa 2026-07-02 05:58:30 0 31
Andhra Pradesh
పుంగనూరు:వీరాంజనేయ స్వామి రథాన్ని లాగిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలో హనుమంతరాయదిన్నెలో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి...
By Kothuru Murali 2026-03-29 07:39:55 0 162
Mizoram
Mizoram Promotes Sustainable Farming and Rural Support
The Mizoram government is continuing its efforts to promote sustainable agriculture by...
By Navya Sree 2026-06-26 09:36:24 0 107
SURAKSHA
TN Police Today: Fighting Social Evils With Courage
Today TN police officers fought against social evils across state. Village meetings held against...
By Kalaga Sailaja 2026-07-04 08:09:57 0 31
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com