రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.

0
88

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది.బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి.మృతులు కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు స్నేహితులేనని ఉదయాన్నే రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
శాంతి, పునరావాసానికి తెలంగాణ పోలీసుల పిలుపు |
తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి. శివధర్ రెడ్డి, CPI (మావోయిస్టు) కేడర్లకు సమర్పణ...
By Bhuvaneswari Shanaga 2025-10-01 12:55:21 0 42
Bihar
President Droupadi Murmu Performs Pinddaan in Gaya |
President Droupadi Murmu visited Gaya, Bihar, to participate in the sacred Pitru Paksha rituals...
By Bhuvaneswari Shanaga 2025-09-20 07:19:06 0 54
Telangana
గ్రూప్-1 ఫలితాల రీవ్యూ: HC విచారణ |
తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు గ్రూప్-1 పరీక్షల ఫలితాల రీవ్యూ కోసం హర్డింగ్ లను...
By Bhuvaneswari Shanaga 2025-09-24 07:41:29 0 154
Telangana
సైబర్‌ మోసాలపై తెలంగాణ పోలీసుల హెచ్చరిక |
హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని...
By Bhuvaneswari Shanaga 2025-10-16 11:04:59 0 22
Business
సెన్సెక్స్ జంప్‌తో మార్కెట్‌లో జోష్ |
గ్లోబల్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్, యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలతో భారత స్టాక్ మార్కెట్...
By Bhuvaneswari Shanaga 2025-10-17 08:59:02 0 27
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com