హైడ్రా కార్యాలయం ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన

0
251

సికింద్రాబాద్ :బుద్దభవన్.   హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది నిరసన.

వారి జీతంలో 5 వేలు కట్ చేసారని ఆందోళన.

రాత్రి పగలు అన్ని పనులు చేయించుకుని జీతం తగ్గించడం పై ఆగ్రహం. 

గతంలో జిహెచ్ఎంసి అండర్లో ఈవిడిఎం లో పనిచేసిన డిఆర్ఎఫ్ సిబ్బంది.

 ప్రస్తుతం హైడ్రాలో డిఆర్ఎఫ్ లో విధులు నిర్వహిస్తున్న 1,100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై అందరికీ ఒకేలా అందేలా జీవో తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ జీవోతో 5వేల రూపాయల జీతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న డిఆర్ఎఫ్ సిబ్బంది

ఇందులో సగానికి పైగా సిబ్బందికి ఈనెల 5వేల రూపాయలు జీతం తగ్గిందని ఆందోళన

ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేస్తాం అంటున్న హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా కేంద్రాల్లో వాహనాల తనిఖీలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత 7 రోడ్డు కూడళ్లు మరియు ముఖ్యమైన కూడళ్లను ట్రాఫిక్ పోలీసులు...
By Manda Ramkumar 2026-03-27 11:23:13 0 169
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డి. ఏ. పి. సి. సి – కమ్యూనిటీ అడ్వైజరీ...
By Pagadala Venkateswar 2026-03-11 03:09:57 0 113
Telangana
తెలంగాణ సాగునీటి రంగానికి ఆర్. విద్యాసాగర్ రావు గారి సేవలు అనిర్వచనీయం.. kcr
ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. ‎సమైక్య...
By Ponnala Srinivasrao 2026-04-29 03:29:58 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com