పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

0
226

మెదక్ జిల్లా:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్ మండలం గాంధారి పల్లి గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ సందర్శించారు.దాదాపు 4 కిమీ.మేర ట్రాక్టర్ మీద ప్రయాణించి, పోచారం బ్యాక్ వాటర్ లొ మునిగిన పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి , జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్య తీసుకుంటానని తెలిపారు.రైతుల ఎవరు అధైర్యపదొడ్డని ప్రభుత్వం అండగా ఉంటుందని రైతుల్లో ధైర్యం నింపారు.

   Sidhumaroju 

Search
Categories
Read More
BMA
📱 How Social Media is Changing the Way We Consume News
📱 How Social Media is Changing the Way We Consume News In the digital age, news no longer waits...
By BMA (Bharat Media Association) 2025-05-02 09:53:54 0 3K
Andhra Pradesh
విద్యారంగంలో వెలుగొందిన గురువు గారి గాధ |
విజ్ఞానాన్ని పంచడమే నిజమైన గురుత్వం అని నమ్మిన పీసపాటి వెంకటేశ్వర్లు గారు, విద్యారంగంలో తనదైన...
By Bhuvaneswari Shanaga 2025-10-14 05:43:44 0 32
West Bengal
BJP Launches Mass Contact Drive During Durga Puja |
The BJP’s West Bengal unit is conducting a mass contact programme during Durga Puja. Party...
By Pooja Patil 2025-09-16 04:44:31 0 171
Telangana
తెలంగాణలో బీజేపీ ప్రచార యాత్ర ప్రారంభం |
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర విభాగం ప్రజలకు జీఎస్టీ తాజా మార్పులు మరియు స్వదేశీ వస్తువుల వినియోగంపై...
By Bhuvaneswari Shanaga 2025-09-25 05:12:00 0 58
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com