కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్

0
365

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ, లక్ష్మీనగర్‌ వాసులు తమ కాలనీల్లో సీసీ రోడ్ల ఏర్పాటుకు మచ్చబొల్లారం డివిజన్‌ కార్పొరేటర్‌ జితేంద్రనాథ్‌ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాయల్‌ ఎన్‌క్లేవ్‌లోని రోడ్‌ నెం.3, 8తో పాటు అవసరమైన చోట్ల సీసీ రోడ్లకు మంజూరు కల్పించాలని కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు కోరారు. అదే విధంగా లక్ష్మీనగర్‌ వాసులు తమ ప్రాంతంలో గుర్తించిన రహదారులపై అత్యవసరంగా సీసీ రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్‌ జితేంద్రనాథ్‌ మాట్లాడుతూ రెండు కాలనీల వాసుల అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించానని, త్వరితగతిన అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నదాతకు సాయం: భరోసా నిధులు విడుదల! పంట పెట్టుబడికి ధీమా |
రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి ఇచ్చే రూ.13,500 సాయాన్ని అక్టోబర్ 20 నుండి రైతుల...
By Meghana Kallam 2025-10-10 05:41:15 0 47
Andhra Pradesh
ప్రతి కుటుంబానికి ₹25 లక్షల పరిహారం డిమాండ్ |
ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం ప్రాంతంలో గిరిజన బాలికల మృతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
By Bhuvaneswari Shanaga 2025-10-06 04:32:35 0 33
Andhra Pradesh
టమాటా పతనం: అన్నదాతకు కన్నీరే |
ఆంధ్రప్రదేశ్ టమాటా మార్కెట్‌లో ధరలు కుప్పకూలాయి. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి డిమాండ్‌...
By Meghana Kallam 2025-10-09 13:03:10 0 45
Telangana
బోనాల చెక్కుల పంపిణి
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కి ప్రతీక అయిన బోనాల పండుగ కు రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేని...
By Sidhu Maroju 2025-07-09 17:25:37 0 984
Tamilnadu
தமிழகத்தில் முதல் முறையாக மாநில அளவிலான INNOVATION-TN# தளம் தொடக்கம
IIT மதுரை மற்றும் தமிழ்நாடு அரசு இந்தியாவில் முதல் முறையாக மாநில அளவிலான 'INNOVATION-TN' தளம்...
By Pooja Patil 2025-09-12 07:12:23 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com