కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్

0
328

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ, లక్ష్మీనగర్‌ వాసులు తమ కాలనీల్లో సీసీ రోడ్ల ఏర్పాటుకు మచ్చబొల్లారం డివిజన్‌ కార్పొరేటర్‌ జితేంద్రనాథ్‌ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాయల్‌ ఎన్‌క్లేవ్‌లోని రోడ్‌ నెం.3, 8తో పాటు అవసరమైన చోట్ల సీసీ రోడ్లకు మంజూరు కల్పించాలని కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు కోరారు. అదే విధంగా లక్ష్మీనగర్‌ వాసులు తమ ప్రాంతంలో గుర్తించిన రహదారులపై అత్యవసరంగా సీసీ రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్‌ జితేంద్రనాథ్‌ మాట్లాడుతూ రెండు కాలనీల వాసుల అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించానని, త్వరితగతిన అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు...
By Sidhu Maroju 2025-07-10 12:07:14 0 902
Chandigarh
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...
By Bharat Aawaz 2025-07-17 06:16:35 0 792
Bharat Aawaz
Mohammed Sharif — Sharif Chacha of Ayodhya
“A final farewell, even for the forgotten.” In Ayodhya, Uttar Pradesh, Mohammed...
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-05 11:03:21 0 954
BMA
How BMA Safeguards Your Rights & Supports Your Voice 🛡
How BMA Safeguards Your Rights & Supports Your Voice 🛡️ At Bharat Media Association (BMA),...
By BMA (Bharat Media Association) 2025-04-27 19:17:37 0 2K
Telangana
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు
*_తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా.. వచ్చే వారం షెడ్యూల్ ప్రకటన..!!_* తెలంగాణలో స్థానిక...
By Vadla Egonda 2025-06-21 12:35:49 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com