పుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు

0
169

పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనదారులు ముందు రోడ్డు కనిపించక, హెడ్లైట్లు ఆన్ చేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో వేగంగా వెళితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
బాపట్ల జిల్లా: పర్యావరణం పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి...
By Gadiyapudi Narendra 2026-02-05 16:57:52 0 167
Telangana
*_కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు._*
_ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది....
By Ponnala Srinivasrao 2026-04-12 01:21:57 0 106
Telangana
గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ
మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా...
By Bittu Bittu 2026-02-04 13:51:21 0 329
Telangana
ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.
అమనగల్ లో నిరసన ర్యాలీ ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో ‎బాధిత బాలికకు న్యాయం జరగాలని,...
By Ponnala Srinivasrao 2026-05-15 02:57:07 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com