ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్

0
382

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.   ఫేస్‌బుక్‌లో “షుగర్ సెన్సెస్ ప్రో హై ప్రొసీజర్ మానిటరింగ్ డివైస్ – హాట్ డీల్, బై వన్ గెట్ వన్ ఫ్రీ” అనే ప్రకటన చూసి ఆర్డర్ పెట్టారు. ఆ ప్రకటనలో 80,000 మంది సంతృప్తి చెందిన కస్టమర్లు ఉన్నారని చెప్పడంతో నమ్మి ఆర్డర్ చేసిన సీనియర్ సిటిజన్, వచ్చిన కొరియర్ తెరవగానే షాక్‌కు గురయ్యారు. డివైస్ బదులుగా రెండు సబ్బు బిళ్లలు, పేపర్ ప్లేట్స్ కాయలు మాత్రమే పంపించారు.   ఈ ఘటనతో బాధితుడు తీవ్రంగా ఆందోళన చెందగా, ఇతరులు ఇలాంటి మోసపూరిత ఆన్‌లైన్ ప్రకటనలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Telangana
మేడారంలో మంత్రుల సమీక్ష.. |
మేడారం జాతర ప్రాంతాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క సందర్శించారు....
By Bhuvaneswari Shanaga 2025-10-13 11:59:54 0 30
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక
ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక గారిని మరియు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ...
By mahaboob basha 2025-07-06 15:05:09 0 978
Telangana
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ 40 మంది ప్రచారకులు |
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్‌ఎస్‌ పార్టీ 40 మంది స్టార్‌...
By Akhil Midde 2025-10-22 11:49:23 0 42
Puducherry
Over 40% No-Show in Puducherry VAO Exam |
The recent Village Administrative Officer (VAO) recruitment exam in Puducherry witnessed over 40%...
By Bhuvaneswari Shanaga 2025-09-22 07:45:15 0 43
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com