శ్రావణమాస బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
571

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్ 

 

కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 5 కాకాగూడ , బాలాజీ కాలనీ లలోని ఉప్పలమ్మ తల్లి,జడల మైసమ్మ తల్లి దేవాలయాలలో ఈరోజు శ్రావణ మాస బోనాలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదివారం అమ్మవార్లను దర్శించుకుని, దేవాలయాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలందరూ అమ్మవారి అనుగ్రహంతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

     

  -sidhumaroju

Search
Categories
Read More
International
విదేశీ ఉద్యోగులపై అమెరికా కఠిన నిర్ణయం |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కార్యవర్గం హెచ్‌–1బీ వీసా విధానంపై...
By Bhuvaneswari Shanaga 2025-10-11 06:25:30 0 30
Bharat Aawaz
భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!
భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను,...
By Bharat Aawaz 2025-06-24 05:10:20 0 1K
Telangana
తెలంగాణ పూల సంపదకు సింగి తంగేడు |
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ పట్టణీకరణ, ప్రకృతి...
By Bhuvaneswari Shanaga 2025-09-29 04:22:03 0 61
Sports
ఆస్ట్రేలియా కెప్టెన్ హీలీ గాయం: తిరిగి వస్తారా అనిశ్చితి |
ICC మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025లో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ పాల్గొనగలరా అనే అనుమానాలు...
By Akhil Midde 2025-10-23 10:50:58 0 52
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com