చౌడేపల్లి: పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజల కలకలం

0
469

చౌడేపల్లి మండలం కాగతి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి, నిమ్మకాయలు, అక్షింతలతో తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.

Haha
1
Search
Categories
Read More
Andhra Pradesh
హై - టీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి !!
కర్నూలు : సోమవారంకర్నూలు కలెక్టరేట్  సునయన ఆడిటోరియంలో "క్రిస్మస్" పండుగ సందర్భంగా మైనార్టీ...
By Hari Krishna 2025-12-16 06:49:17 0 181
Andhra Pradesh
మెడికల్ కాలేజీకి డబ్బుల్లేవు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు 1750 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అంట
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయడానికి నిధులు లేవంట...! కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు...
By Rajini Kumari 2026-01-13 16:06:03 0 135
Telangana
పసిడి ధర.. మరింతగా పతనం
GOLD RATE 
By Sunka Santhosh 2026-03-24 10:00:21 0 164
Andhra Pradesh
ఐదు జిల్లాల కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
For scrolls   అమరావతి   *5 వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-17 09:31:55 0 162
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com