శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట : పాల్గొన్న ఎమ్మెల్యే

0
591

 

 

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.

 

 మచ్చ బొల్లారం డివిజన్ మధుర నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవం మరియు హోమం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీవాసులు, భక్తులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ మహోత్సవంలో కాలనీవాసులు సుధాకర్, మన్మధ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణగిరి సురేష్,నరేష్ , ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

  -sidhumaroju 

Search
Categories
Read More
Goa
FC Goa’s Brison Fernandes Wins Coach’s Praise |
FC Goa winger Brison Fernandes received high praise from coach Manolo following his impressive...
By Bhuvaneswari Shanaga 2025-09-22 06:14:33 0 48
Business
టాటా గ్రూప్‌లో అంతర్గత గందరగోళం తీవ్రతరం |
భారతదేశపు ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. సంస్థలోని...
By Bhuvaneswari Shanaga 2025-10-08 11:29:23 0 29
BMA
📈 India’s Media & Entertainment Sector Hits ₹2.5 Trillion — Growth Brings New Hope and New Challenges
📈 India’s Media & Entertainment Sector Hits ₹2.5 Trillion - Growth Brings New Hope and...
By BMA ADMIN 2025-05-03 09:19:22 1 2K
Andhra Pradesh
50 మంది గ్రామీణ విద్యార్థులకు VIT-AP ఉచిత ల్యాప్‌టాప్‌లు: చదువులకు చేయూత |
VIT-AP యూనివర్శిటీ 50 మంది ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను...
By Meghana Kallam 2025-10-11 09:34:36 0 186
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com