పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
587

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్.  

 

కంటోన్మెంట్ నియోజకవర్గంలో 62 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈరోజు పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో అధికారులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, పేద కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కావద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా 1,16,000 /- రూపాయలను అందిస్తుందని, ఈరోజు 62 కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయడం ఆనందంగా ఉందని,  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో నిరంతరం పర్యవేక్షించి చెక్కుల పంపిణీ ఆలస్యం కాకుండా చూస్తున్నారని, అధికారులు కూడా నిబద్దతతో పనిచేస్తున్నారని తెలిపారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
హైకోర్టు సంచలన తీర్పు - సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి
    సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి.స్థానిక సంస్థల...
By Sidhu Maroju 2025-06-25 05:57:54 0 1K
Rajasthan
“RIICO की नई जमीन योजना: उद्योग विकास या विवाद
RIICO ने #RisingRajasthan सम्मेलन बाद नई जमीन आवंटन योजना चालू करी। इस पांचवी राउंड में ७९...
By Pooja Patil 2025-09-12 04:36:52 0 19
Dadra &Nager Haveli, Daman &Diu
Daman & Diu Shine at Khelo India Beach Games, Lead Medal Tally with Golden Pencak Silat Sweep
Daman & Diu Shine at Khelo India Beach Games, Lead Medal Tally with Golden Pencak Silat Sweep...
By BMA ADMIN 2025-05-23 06:25:03 0 2K
Telangana
Telangana Tops Income | ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రం వ్యక్తిగత ఆదాయ పరంగా దేశంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా వెల్లడైన...
By Rahul Pashikanti 2025-09-09 11:31:53 0 39
Andhra Pradesh
Onion Prices Fall in AP | ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిపాయల ధరలు పడిపోయాయి
ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లిపాయల ధరలు గణనీయంగా తగ్గాయి. మార్కెట్లో కిలో ఉల్లిపాయలు ఇప్పుడు కేవలం...
By Rahul Pashikanti 2025-09-11 09:16:53 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com