పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
621

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్.  

 

కంటోన్మెంట్ నియోజకవర్గంలో 62 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈరోజు పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో అధికారులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, పేద కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కావద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా 1,16,000 /- రూపాయలను అందిస్తుందని, ఈరోజు 62 కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయడం ఆనందంగా ఉందని,  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో నిరంతరం పర్యవేక్షించి చెక్కుల పంపిణీ ఆలస్యం కాకుండా చూస్తున్నారని, అధికారులు కూడా నిబద్దతతో పనిచేస్తున్నారని తెలిపారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Karnataka
బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన...
By Kanva Prasad 2025-06-05 09:28:26 0 2K
Andhra Pradesh
పండుగల డిమాండ్‌తో కొబ్బరికాయ ధరల పెరుగుదల |
పండుగల సీజన్‌ ప్రారంభం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక మార్కెట్లలో కొబ్బరికాయ ధరలు...
By Bhuvaneswari Shanaga 2025-09-26 12:56:37 0 48
Entertainment
ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై సినిమాల పంట |
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గినా, OTT ప్రపంచంలో మాత్రం వినోదం పుష్కలంగా ఉంది....
By Akhil Midde 2025-10-24 09:18:27 0 31
Telangana
కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలు కేటాయింపు
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు గడ్డం వివేక్ - కార్మిక, న్యాయ, క్రీడా...
By Vadla Egonda 2025-06-11 15:02:05 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com