ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
625

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.

 

నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం.. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత. ఆచార్య  కొత్తపల్లి జయశంకర్  జయంతి సందర్భంగా, అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  మీసేవ వద్దగల ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

   - sidhumaroju

Search
Categories
Read More
Telangana
విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి
గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా...
By Sidhu Maroju 2025-06-13 14:53:57 0 1K
Bharat Aawaz
🚨 ALERT: Major Rule Changes Effective From July 1 – What You Need to Know
Starting July 1, 2025 (Tuesday), several important changes are coming into effect across...
By Bharat Aawaz 2025-07-01 09:35:21 0 975
Andhra Pradesh
Amaravati Quantum Valley | అమరావతి క్వాంటమ్ వ్యాలీ
అమరావతి భారతదేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ప్రధాన కేంద్రంగా మారనుంది. దేశంలోని మొదటి అమరావతి...
By Rahul Pashikanti 2025-09-12 09:04:37 0 5
Andhra Pradesh
Telugu Citizens Airlifted from Nepal | నేపాల్ నుండి తెలుగు పౌరుల ఎయిర్‌లిఫ్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలను రక్షించడానికి ప్రత్యేక చర్యలు...
By Rahul Pashikanti 2025-09-11 07:23:24 0 23
Bharat Aawaz
Panchayat Elections in Telangana: It's Not Just a Vote – It's a Voice for Your Village
In every election, we talk about leaders in Delhi or Hyderabad. But real change — the kind...
By Bharat Aawaz 2025-06-25 10:14:58 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com