వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ పథకాలన్నీ పునరుద్ధ రిస్తాం

0
172

*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*

 

గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తాం

 

బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కలపటపు బుచ్చి రాంప్రసాద్

 

మచిలీపట్నంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిథులతో సమావేశమైన బుచ్చి రాంప్రసాద్

 

బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించిన రాంప్రసాద్

 

గత వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శ

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పటిష్టతకు కృషి చేస్తున్నాం..

 

మట్టి ఖర్చులు రూ.10వేలు ఇచ్చే గరుడ స్కీంను త్వరలోనే పునరుద్ధరిస్తాం

 

సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి చనిపోయిన ప్రతి పేద బ్రాహ్మణ కుటుంబానికి మట్టి ఖర్చుల కింద రూ.10వేలు అందిస్తాం

 

సంక్రాంతి పండుగ తర్వాత సామూహిక ఉపనయనాలు చేస్తాం

 

ఆదరణ పథకం కింద బ్రాహ్మణులు వ్యాపారాలు చేసుకునేందుకు త్వరలోనే రుణాలు మంజూరు చేస్తాం

Search
Categories
Read More
Telangana
రైల్వే స్టేషన్ వచ్చామా..!! చెత్త డంపింగ్ యార్డ్ వచ్చామా..!?
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొలారంబజార్.    బొలారం బజార్ రైల్వే స్టేషన్: చెత్తతో...
By Sidhu Maroju 2025-09-04 09:43:54 0 324
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:01:08 0 204
Jammu & Kashmir
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation Kishtwar, Jammu...
By BMA ADMIN 2025-05-23 10:23:30 0 2K
Andhra Pradesh
విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు
*సహనం, ఓర్పుతోనే శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు మెలగాలి*     *విజయవాడ టూ టౌన్ పోలీస్...
By Rajini Kumari 2025-12-25 07:33:32 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com