పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి
Posted 2026-01-23 12:54:57
0
134
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం 210 మంది జంటలు అభిషేక పూజలో పాల్గొన్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు అభిషేక పూజలో కేవలం 10 జంటలు మాత్రమే పాల్గొన్నాయని స్పష్టం చేశారు. ఆలయ అధికారుల వద్ద సరైన వివరాలు సేకరించి ప్రచురణ చేయాలని, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన కోరారు# కొత్తూరుమురళి .
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించించిన యూత్ ఐకాన్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారు...
నిమ్మలపల్లి లో పాము కాటుకు మహిళ మృతి.
బుధవారం నిమ్మనపల్లె మండలంలోని తవళం గ్రామం ఎగువపల్లిలో అలివేలమ్మ(45) అనే మహిళ విషసర్పం కాటుకు గురై...
" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
కొంపల్లి "వజ్ర టీవీఎస్ షోరూం" ప్రారంభం.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: పేట్బషీర్ బాగ్, కొంపల్లి వద్ద "వజ్రా టీవీఎస్...
Goal of Purva Chowdary
కొన్ని కథలు నిశ్శబ్దంగా కష్టపడి పైకి వస్తాయి… కానీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ప్రశంసలతో...