నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.

0
161

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతాజీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. 'ఆజాద్ హింద్ ఫౌజ్' ఏర్పాటు చేసి, భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు కృషి చేసిన మహనీయుడని, ఆయన పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Rajasthan Police Fortify 1,040 km International Border
Managing an extensive 1,040 km international border with Pakistan, the Rajasthan Police play a...
By Lokeshwari Panthadi 2026-07-04 08:13:05 0 53
Lakshdweep
Lakshadweep Strengthens Water Resource Management
Lakshadweep continues to enhance water resource management by promoting sustainable freshwater...
By Fathima Safa 2026-06-29 08:11:56 0 42
Telangana
చారిత్రాత్మక బొల్లారం స్టేషన్ కు మహర్దశ- ఎంపి చొరవతో నిలిచిన రాయలసీమ ఎక్స్ ప్రెస్.|
హైదరాబాద్ (బొల్లారం): మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని చారిత్రాత్మక బొల్లారం రైల్వే స్టేషన్...
By Sidhu Maroju 2026-02-21 05:03:03 0 226
Andhra Pradesh
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA.
మదనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం సహాయ నిధి (CMRF)...
By Pagadala Venkateswar 2026-05-26 05:41:55 0 115
Andhra Pradesh
ఉత్తమ అవార్డు అందుకున్న సబ్ రిజిస్టర్ శాఖ ఉద్యోగి అమీర్.
సంతనూతలపాడు: సంతనూతలపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ డి అమీర్. ఈ మేరకు...
By Gadiyapudi Narendra 2026-01-27 05:52:53 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com